Skip to main content

Posts

NDA Govt could have recruited two million public sector jobs each year since 2014

NDA Govt could have recruited two million public sector jobs each year since 2014. Scope has bn there. But it squandered a great opportunity. B. Opportunity missed Governance deficit in India is due to deployment of fewer government employees at Local, State and Central Govt levels. Fewer hands result in delay resulting in inefficient economy and breeding corruption. India has 16 public sector employees for every 1000 population compared to China (57), USA.(77), Brazil (111), France (114) and Norway (159) To improve governance to a measurable way, India could have increased the average to 24 per 1000 population during 2014-19 i. e increase of 50%. It works out 150 cr * 8/1000 i.e 1.2 cr jobs in 5 years. 2.4 million public sector jobs every year. Even half would have worked out a million public sector jobs every year during 2014-19. To make the number 40 per thousand population India could have recruited addl 16 public sector employees per thousand population = 150 cr *16/1000 i. ...
Recent posts

ఉత్తరాంధ్ర రాష్ట్రం ఎందుకు కావాలో చెప్పే పది కారణాలు

ఉత్తరాంధ్ర రాష్ట్రం ఎందుకు కావాలో చెప్పే పది కారణాలు 1. ఐరోపా వలసవాదం రాకముందు వరకు గోదావరి నదికి ఉత్తరాన వున్న మన ప్రాంతం చారిత్రాత్మకంగా ఒక చైతన్యవంతమైన రాజకీయ ప్రాంతం. హైదరాబాద్ నిజాం మన ప్రాంతాన్ని ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చారు. స్వాతంత్ర్యం తర్వాత మన పూర్వ స్థానానికి పునరుద్ధరించలేదు. దాంతో మనం ము ఆంధ్రలో భాగంగా మిగిలిపోయాము. 2. మన భాష, సంస్కృతి, మత ఆచారాలు ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల కంటే గణనీయంగా భిన్నంగా ఉంటాయి. తెలుగు భాష మూలం మన నేల నుండే వచ్చింది. మన వస్త్రధారణ భిన్నంగా ఉంటుంది. ఇక్కడ చార్వాకులు, జైనమతం, బౌద్ధమతం మరియు హిందూమతం వర్ధిల్లాయి. మనము ప్రధాన దేవతలైన బ్రహ్మ-విష్ణు-మహేశ్వరులను, అంటే త్రిమూర్తులను పూజిస్తాము మరియు మన ప్రాంతంలోనే ప్రత్యేకమైన త్రినాథ పూజను నిర్వహిస్తాము. ఇక్కడ ఆది (మొదటి నాలుగు) అవతారాలైన మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ అవతారాలకు అంకితం చేయబడిన దేవాలయాలున్నాయి. సూర్య భగవానుడి ఆరాధన ఇక్కడే ప్రారంభమైంది. ఇప్పుడు మన సంస్కృతి అణచివేయబడింది. 3. ఆగ్నేయాసియా మరియు రోమన్ సామ్రాజ్యంతో వర్ధిల్లిన విదేశీ వాణిజ్యం కారణంగా ఈ ప్రాంతం గొప్ప వారసత్వాన్న...

Emergence of a New National Party

Mr. Metta Ramarao IRS (ret).  You may choose your language to read please Emergence of a new National Party: Recent aggression of BJP trimming regional parties create space for a national party that espouse India50-50:2025 and Federal system. I should not accidentally help Congress. The BJP’s strategy appears straightforward: weaken regional parties, absorb their leaders, expand the NDA, and consolidate power and get ready for 2029 Leaders can change parties overnight but voters will not. Regional parties are political organizations that cater to  regional identity, caste equations, local aspirations, linguistic pride, and state specific grievances. Voters often build emotional and political connections. Voters leave regional parties when they are unhappy with governance, corruption, leadership, or performance. But they do not automatically transfer their loyalty simply because leaders, MPs or MLAs have joined other parties For years, the Congress suffered because anti BJP vot...

Metta Ramarao On #BharatYatra

  On #BharatYatra since 14/1/2026 (started from Visakhapatnam) Covered UttarAndhra, Andhra, Telangana, Vidarbha (MH), MahaKosala (MP) Bundelkhand (UP), Marupradesh (Raj), Haryana & Haritpradesh (UP) so far. On 14/2/2026 (AN) Dharna at Jantarmantar, New Delhi to demand formation of new states under FNS - Federation for New States- banner will be held. On 15/2/2026  there will be 3 rd National Seminar on "From Linguistic States to Administrative States" at New Delhi  Post Seminar #BharatYatra will cover Avadh Pradesh( UP), Purvanchal (UP), Jharkand, Kosala Pradesh (Odisha)and reach Visakhapatnam on 21/2/2026. This will be#BharatYatra2026/1 covering a distance of 6000km. This is one of the steps to realise our Vision of India50:50-2050- India: A Union of 50 States producing  a GDP of USD 50 Trillions in 2050 when we celebrate the Centennary of Indian Republic. Jai Hind!

ఉత్తరాంధ్రాలో వదిలేవలసిన కొత్త జడ్యాలు!

1. పెళ్ళి/శుభ కార్యానికి ముహూర్తం పెట్టామని, పెళ్ళి చేశామని దగ్గర బంధువులు మరియు స్నేహితుల నిర్యాణం సందర్భంగా వారి కుటుంబాలను పరామర్శ చెయ్యకపోవడం. కొత్త పోకడలు ఈ మధ్య వచ్చాయి. వీటికి శాస్త్ర ప్రామాణికం లేదు. హేతుభద్దత అసలే లేదు. ఈ పోకడను ప్రజలు వదిలివేసి తమ బంధు, మిత్రుల కష్ట కాలంలో పాలు పంచుకోవాలి. మరణం మనిషి జీవితానికి ఆఖరి మజిలీ. నిత్య సత్యం. దేవుని నిర్ణయం అని ఎక్కవ మంది నమ్ముతారు. మరి అటువంటి సత్యాన్ని, దైవ ఆజ్ఞను అశుభం ఎలా అనుకుంటాం. పుట్టుక, చావు రెండు ఒకే నాణానికి రెండు వైపులు. 2. చావు పరామర్శకు ఆదివారం వెళ్ళకూడదట! ఎందుకు అంటే కారణం చెప్పరు. హేతుబద్దత తెలియజేయరు. సెలవు దినం కాబట్టి అత్యంత సులువైన రోజు ఆదివారం.బంధు మిత్రులను వారి కష్ట కాలంలో కలవడానికి ముహూర్తం అవసరమా?  3. పరామర్శకు వెళ్తే స్నానం చెయ్యాలని ఇంటివరకు వచ్చి ఆప్తులను కలవని సందర్భాలు చూశాను. శవ యాత్రలో పాల్గొంటే స్నానం చెయ్యాలి. చాలా మంది వ్యక్తులు వుంటారు కనుక. ఇతర రోజుల్లో ఇంటికి వచ్చి పరామర్శ చేసేటప్పుడుస్నానం అవసరం ఏంటి? శానిటేషన్ బాగా వున్న ఈ రోజుల్లో అవసరమా? ఇప్పుడు  షామియానాలు, కుర్చీలు, sealed water b...

Time to reflect on the ideals of constitution

25/11/2025 By Metta Ramarao, IRS VRS As we complete 76 years of adoption of Indian constitution,  it is time to reflect on the ideals of constitution. India is a  Republic and Union of States Parliamentary democracy Fundamental Rights and Duties Independent Judiciary All to assure its citizens Equality, Freedom, Justice and dignity. We are a nation of several sub nationalities. India is a country bound by common culture, history and traditions. Our states are unequal : some are tiny and few are bigger than biggest nations. We need to have smaller states to assure our citizens what constitution guaranteed.  Language, Caste & Creed does not unite but our constitutional values unite us.  Depravation, denial, etc drive us apart. We need to take care that none is excluded. We are a young nation. We need to leverage the demographic dividend to get out of the middle income trap. Our economy has to grow faster. We need new growth centres. We need more business and politi...

PDS రైస్ మీద ముఖ్యమంత్రి గారికి వినతిపత్రం :3840 కోట్లు ప్రతి ఏడాది ఆదా చెయ్యడానికి అవకాశం

PDS రైస్ మీద ముఖ్యమంత్రి గారికి వినతిపత్రం :3840 కోట్లు ప్రతి ఏడాది ఆదా చెయ్యడానికి అవకాశం. "గౌ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులకు నమస్కారించి వ్రాయునది. ఆర్యా! విషయం: PDS ద్వారా రైతులకు బియ్యం - సాలీన 3840 కోట్ల రూపాయల ఆదా - సంబందించి ఉత్తరాంధ్ర (గోదావరి మరియు బహుదా నదుల మధ్య ప్రాంతం) అభివృద్ధి కోసం పనిచేయడానికి నేను 2019 లో నా ఐఆర్ఎస్ ఉద్యోగం నుండి వీఆర్‌ తీసుకున్నాను. నేను శ్రీకాకుళం (జన సేన 2019), విశాఖపట్నం (స్వతంత్ర 2024) పార్లమెంటరీ నియోజకవర్గాల నుండి ఎన్నికలలో పోటీ చేశాను. నేను శ్రీకాకుళం జిల్లాలోని ఒక గ్రామంలో జన్మించి, మొదటి పదిహేను సంవత్సరాలు అక్కడే గడిపాను. తరువాత నేను సివిల్ సర్వీస్ ఉద్యోగ వ్యవధిలో ప్రతి సంవత్సరం 3-4 సార్లు నా కుటుంబంతో కలిసి గ్రామాన్ని సందర్శించేవాడిని. కోవిడ్ లాక్ డౌన్  సమయంలో మా గ్రామంలో వున్నాను. ప్రజల సమస్యల గురించి తెలుసిన వ్యక్తిగా, ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ను పునరుద్ధరించమని ఈ ఉత్తరం ద్వారా తమరిని అభ్యర్థిస్తున్నాను, ముఖ్యంగా పిడిఎస్ కింద రైతులకు బియ్యం పంపిణీ విషయం. 2.  పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS) ఈ దేశంలో లక్షలాది మందికి ఆహార ...